17 నవం, 2011

ఒంగోల్లో రాష్ట్ర స్థాయి కథా సదస్సు

ఒంగోల్లో రాష్ట్ర స్థాయి కథా సదస్సు
వేదిక; హోటల్ మౌర్య కాంఫరెన్స్ హాల్ ,ఒంగోలు
తేదీ; నవంబర్ 26,27 శని ఆదివారాలు
రాంకీ ఫౌండేషన్ సౌజన్యం తో శాంతివనం-వారధి సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోల్లో కథా సదస్సు మరియు వర్క్ షాప్ జరుగును.ఈ సదస్సులో తెలుగు కథ పూర్వాపరాలు,
కథా వస్తువు -శిల్పం నిరంతర పరిణామం
పిల్లలు యువతలో కథా సాహిత్య వ్యాప్తి
వివిధ దేశాల మంచి కథల పరిచయం
తెలుగు భాష-ప్రస్తుత పరిస్థితి
ప్రపంచీకరణ అనంతర పరిణామాలు
అనువాద కథ రాస్ట్రేతర రచయితలతో సంభాషణ
వివిధ ప్రాంతాల కథా విస్తరణ పై చర్చ జరుగును ఇంకా నూతన కథా సంకలనాలు పరిచయం జరుగును.
ఈ సదస్సులో కె. శ్రీనివాస్ ,పాపినేని శివశంకర్ ,ముకుంద రామారావు,బి.ఎస్.రాములు,నల్లూరి రుక్మిణి,ఏ.కే ప్రభాకర్,విహారి,పరవస్తు లోకేస్వర్,పెద్దింటి అశోక్ కుమార్,రామా చంద్ర మౌళి ,వి. చంద్ర శేఖర్రావు ,వాసిరెడ్డి నవీన్,ఏ.యన్.జగన్నాధ శర్మ,సా.వెం.రమేష్ ,కే.యన్ మల్లేస్వరి,పెనుగొండ లక్ష్మీనారాయణ,పూడిరి రాజిరెడ్డి,యంవీ రామిరెడ్డి వి.ప్రతిమ,హెచ్చార్కె ,తుమ్మేటి రఘోత్తం రెడ్డి,ఆరెం వుమామహేశ్వర్ రావు,,చింతపట్ల సుదర్శన్,రఘునాధ-కర్ణాటక ,వెంకట క్రిష్ణ ,పలమనేరు బాలాజీ,బా రహంతుల్లా,జీ వుమామహేశ్వర్,దగ్గుమాటి పద్మాకర్,జిల్లేళ్ళ బాలాజీ,అజయ్ ప్రసాద్,సుంకోజీ దేవేంద్రా చారి,
మరియు ప్రకాశం జిల్లా రచయితలు అందరూ పాల్గొంటారు.
వేదిక హోటల్ మౌర్య కాంఫరెన్స్ హాల్ ,ఒంగోలు
తేదీ 26,27 నవంబర్ 26,27 శని ఆదివారాలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి