11 జూన్ 2011

శాంతివనం ఫ్రీ సమ్మర్ కేంప్లో పిల్లలు రకరకాల ప్రతిభ కనబరిచారు

శాంతివనం ఫ్రీ సమ్మర్ కేంప్లో పిల్లలు రకరకాల ప్రతిభ కనబరిచారు
.వాళ్ళళ్ళొ వుండే సృజనాత్మకతను చంపేసి వాళ్ళను మర యంత్రాలుగా మార్చేస్తున్న దోషులం మనం
.అందుకే ఒంగోల్లో పిల్లల తరపున శాంతివనం పనిచేస్తుంది
.సమ్మర్లో నెల రోజుల పిల్లలకు ఆట ,పాట, బొమ్మ ,మోడల్,తయారీలో శిక్షణనిచ్చాం
.పిల్లలు ఏదైనా చెయ్యగలరని నిరూపించుకున్నారు.




0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి