22 సెప్టెం, 2010

ఓంగోల్లో కథా రచయితల వర్క్ షాప్ సెప్టెంబర్ 11,12
















పసిపిల్లలతో వినాయక చవితి

వినాయక చవితికి పిల్లలతో మట్టి వినాయకుళ్ళను తయారు చేయించి వాటిలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి బహుమతులుగా పాలుగోన్నవారందరికి తెలుగు కథా పుస్తకాలను ఇవ్వటము జరిగింది.పిల్లలు తల్లి దండ్రులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమములో పాలుగోన్నారు .ఈ కార్యక్రమము డా "కొర్రపాటి సుధాకర్ గారి ఆధ్వర్యములో జరిగింది . నాగ భూషణము గారు మట్టి వినాయకుళ్ళ అచ్చులు తో బొమ్మలు తయారు చేసి అవసరమైన వాళ్లకు అండ చేసారు .